తమ కంటే ఎవ్వరూ బాగా చోరీ చేయలేరు అన్నట్లు కొందరు కిలేడీలు.. దొంగతనాలు చేస్తుంటారు. బంగారు షాపులే టార్గెట్ గా ఈ మాయలేడీలు చోరీలు చేస్తుంటాయి. తాజాగా ఇద్దరు మహిళలు..సంప్రదాయనీ సుద్దపూసలు అనే విధంగా రెడీ అయ్యి.. బంగారు షాపుకు వెళ్లి.. క్షణాల్లో గోల్డ్ రింగ్ ను దొంగిలించారు.