ఓడిశాలో ఓ మహిళలను నదిలోకి లాక్కెళ్లిన మొసలి ఉదంతం ప్రస్తుతం కలకలం రేపుతోంది. జజ్పూర్ జిల్లాలో సోమవారం ఈ దారుణం జరిగింది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం తెగ వైరల్ అవుతోంది.