రీల్స్ పిచ్చికి మరో నిండు ప్రాణం బలైంది. ఓ యువకుడు బైక్ స్టంట్ చేసి ప్రాణాలు పోగొట్టుకున్నాడు. ఈ సంఘటన హిమాచల్ ప్రదేశ్లో శనివారం చోటుచేసుకుంది.