‘ఎన్నికల కోడ్ మీకే.. మాకు కాదు’..!

ABN, Publish Date - Mar 18 , 2024 | 01:13 PM

అమరావతి: దేశ వ్యాప్తంగా శనివారం సాయంత్రం నుంచే ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. ఏపీలో అయితే ఒకేసారి అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో కోడ్‌ను మరింత పటిష్టంగా అమలు చేయాలని కేంద్ర, రాష్ట్ర ఎన్నికల సంఘాలు ప్రకటించాయి.

అమరావతి: దేశ వ్యాప్తంగా శనివారం సాయంత్రం నుంచే ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. ఏపీలో అయితే ఒకేసారి అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో కోడ్‌ను మరింత పటిష్టంగా అమలు చేయాలని కేంద్ర, రాష్ట్ర ఎన్నికల సంఘాలు ప్రకటించాయి. కానీ వైసీపీ ప్రభుత్వం మాత్రం ‘కోడ్ మీకే కానీ మాకు కాదు..!’ అన్నట్లుగా వ్యవహరిస్తోంది. రాష్ట్ర సర్కార్ ఆధీనంలోని సైబర్ నెట్‌లో యధేచ్ఛగా ప్రభుత్వ సంక్షేమ పథకాలను ఊదరగొడుతోంది. సీఎం జగన్ ఫోటోలు, ఆయన విద్వేసపూరిత ప్రసంగాలను ప్రచారం చేస్తూ ఓటర్లను ప్రభావితం చేసేలా వ్యవహరిస్తోంది. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.

Updated at - Mar 18 , 2024 | 01:13 PM