టీచర్ల బదిలీలు, పదోన్నతులు పారదర్శకంగా చేపట్టాలి

ABN , First Publish Date - 2023-02-07T00:50:12+05:30 IST

ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతులు పార దర్శకంగా చేపట్టాలని టీఎ్‌సపీటీఏ జిల్లా ప్రధాన కా ర్యదర్శి ఆర్‌. జ్యోతి కోరారు.

టీచర్ల బదిలీలు, పదోన్నతులు పారదర్శకంగా చేపట్టాలి
టీఎ్‌సపీటీఏ నూతన సంవత్సర క్యాలె ండర్‌ను ఆవిష్కరిస్తున్న డీఈవో

టీచర్ల బదిలీలు, పదోన్నతులు పారదర్శకంగా చేపట్టాలి

టీఎ్‌సపీటీఏ జిల్లా ప్రధాన కార్యదర్శి ఆర్‌. జ్యోతి

నల్లగొండ క ల్చరల్‌, ఫిబ్రవరి 6: ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతులు పార దర్శకంగా చేపట్టాలని టీఎ్‌సపీటీఏ జిల్లా ప్రధాన కా ర్యదర్శి ఆర్‌. జ్యోతి కోరారు. సోమవా రం సంఘం నాయకులతో డీఈవోకు వినతిపత్రం అందజేసి మాట్లాడారు. బదిలీలు, పదోన్నతుల విషయంలో ఉపాధ్యాయులకు అన్యాయం జరగకుండా అందరికీ సమన్యాయం జరిగే విధంగా చూడాలన్నారు. అంతకుముందే టీఎ్‌సపీటీఏ 2023 సంవత్స రం క్యాలెండర్‌ను డీఈవో భిక్షపతి ఆవిష్కరించారు. కార్యక్రమంలో సంఘం రాష్ట్ర, జి ల్లా నాయకులు అబ్దుల్‌ గపూర్‌, హబీబ్‌ మహ్మద్‌, ఎండి. షాహిన తయ్యబ్‌, రాములు, నర్గీస్‌, యూసుఫ్‌, ఉస్మానుద్దీన, ఎల్లయ్య తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2023-02-07T00:50:13+05:30 IST