TS News: ప్రభుత్వరంగ సంస్థల్లో సంక్షోభం రావడం బాధకారం: కవిత

ABN , First Publish Date - 2023-01-28T16:36:27+05:30 IST

స్టాక్ మార్కెట్ (stock market) లో ఒడిదుడుకులపై ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత (MLC Kalvakuntla Kavitha) స్పందించారు.

TS News: ప్రభుత్వరంగ సంస్థల్లో సంక్షోభం రావడం బాధకారం: కవిత

హైదరాబాద్: స్టాక్ మార్కెట్ (stock market) లో ఒడిదుడుకులపై ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత (MLC Kalvakuntla Kavitha) స్పందించారు. ఒడిదుడుకులు సర్వత్రా ఆందోళన కలిగిస్తున్నాయని కవిత చెప్పారు. ఇవాళ ఆమె మీడియాతో మాట్లాడారు. అదానీ గ్రూప్ (adani group) లో అవకతవకలపై వార్తల నేపథ్యంలో ప్రభుత్వరంగ సంస్థల్లో సంక్షోభం రావడం ఆందోళనకరమని ఆమె ఆవేద వ్యక్తం చేశారు. సెబీతో పాటు, నిర్మలాజీ... దిద్దుబాటు చర్యలు చేపట్టాలని సూచించారు. నష్టపోయిన పెట్టుబడిదారులు, కుటుంబాలతోనూ మాట్లాడాలన్నారు.

Updated Date - 2023-01-28T16:36:29+05:30 IST