మువ్వన్నెల జెండాను ఎగురవేసిన దానం నాగేందర్

ABN , First Publish Date - 2023-01-27T09:41:31+05:30 IST

గణతంత్ర దినోత్సవ వేడుకలు గురువారం వైభవంగా జరిగిన విషయం తెలిసిందే.

మువ్వన్నెల జెండాను ఎగురవేసిన దానం నాగేందర్

హైదరాబాద్ : గణతంత్ర దినోత్సవ వేడుకలు గురువారం వైభవంగా జరిగిన విషయం తెలిసిందే. లకడికపుల్ రాజదూత్ చౌరస్తా వద్ద జరిగిన గణతంత్ర వేడుకల్లో ఎమ్మెల్యే దానం నాగేందర్ పాల్గొని మువ్వన్నెల జెండాను ఎగురవేశారు. ఈ సందర్భంగా దానం మాట్లాడుతూ.. అంబేద్కర్ గొప్పతన్నాన్ని ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో నాయకులు ఎం.రాజు యాదవ్, మహేష్ యాదవ్, రాజు, నవీన్ యాదవ్, ప్రవీణ్, మల్లేష్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2023-01-27T10:39:48+05:30 IST