చిత్తూరు జిల్లా: సంక్రాతి సందర్భంగా నారావారిపల్లెలో జరిగిన వేడుకల్లో చంద్రబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వం తీసుకు వచ్చిన జీవో నెంబర్.1ని టీడీపీ నాయకులు.. భోగి మంటల్లో వేసి తగులబెట్టారు.
ABN, First Publish Date - 2023-01-14T16:33:27+05:30 IST
చిత్తూరు జిల్లా: సంక్రాతి సందర్భంగా నారావారిపల్లెలో జరిగిన వేడుకల్లో చంద్రబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వం తీసుకు వచ్చిన జీవో నెంబర్.1ని టీడీపీ నాయకులు.. భోగి మంటల్లో వేసి తగులబెట్టారు.
Updated at - 2023-01-14T16:33:27+05:30