ఘనంగా భీష్మ ఏకాదశి
ABN , First Publish Date - 2023-02-01T23:47:22+05:30 IST
ఖాషాపేటలో కృష్ణవేణి పే రంటాలతల్లి తీర్థమహో త్సవం సందర్భంగా సర్పంచ్ భూపాల్ నా యుడు ఆధ్వర్యంలో ప్రత్యేక పూ జలు నిర్వహించారు.
లక్కవరపుకోట: ఖాషాపేటలో కృష్ణవేణి పే రంటాలతల్లి తీర్థమహో త్సవం సందర్భంగా సర్పంచ్ భూపాల్ నా యుడు ఆధ్వర్యంలో ప్రత్యేక పూ జలు నిర్వహించారు. భీష్మ ఏకాదశి పూజలు నిర్వహించి పేరంటాలను దర్శించు కున్నారు. కొట్యాడలో సింహాద్రప్పన్న ఉపాశకులైన నగులపల్లి తాత గుడివద్ద భీష్మ ఏకాదశి పూజలు నిర్వహించారు. అనంతరం నగులపల్లి రమణ చుట్టుపక్కల గ్రా మాల ప్రజలు సుమారు వెయ్యి మందికి అన్నసమారాదన చేశారు. ఈ కార్యక్ర మం లో కోళ్ల లలితకుమారి దంపతులు రామప్రసాద్తోపాటు మాజీ జెడ్పీటీసీ కరెడ్ల ఈశ్వరరావు, కొట్యాడ రాముడు, గుమ్మడి ప్రసాద్, మరోతి రామారావు పాల్గొన్నారు.