Tirumala సమాచారం

ABN , First Publish Date - 2023-02-03T07:11:19+05:30 IST

తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. నేడు (శుక్రవారం) శ్రీవారి సర్వదర్శనానికి 14 కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు.

Tirumala సమాచారం

Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. నేడు (శుక్రవారం) శ్రీవారి సర్వదర్శనానికి 14 కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. టోకెన్ లేని భక్తుల సర్వదర్శనానికి 6 గంటల సమయం పడుతోంది. నిన్న శ్రీవారిని 60,609 మంది భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ.3.13 కోట్లు వచ్చినట్టు తిరుమల తిరుపతి దేవస్థానం వెల్లడించింది. 23,394 మంది భక్తులు స్వామివారికి తలనీలాలు సమర్పించారు.

Updated Date - 2023-02-03T07:11:21+05:30 IST