చిరుప్రాయంలోనే రికార్డులు
ABN , First Publish Date - 2023-02-06T23:30:26+05:30 IST
పట్టణంలోని మారుతీనగర్కు చెంది న రాడ ప్రార్థన, సాధన గణితంలో సంఖ్యలు, వర్గాలు- వర్గమూలాలు చెప్పడంలో రెండు రికార్డులు సాధించి నట్లు తండ్రి సురేష్ సోమవారం తెలిపారు. ఐదేళ్ల ప్రాయంలోనే ఈ విభాగంలో వీరిద్దరూ ఇంటర్నేషనల్ బుక్ ఆఫ్ రికార్డ్స్, తెలుగు బుక్ ఆఫ్ రికార్డుల్లో స్థానం పొందారని పేర్కొన్నారు.
నరసన్నపేట: పట్టణంలోని మారుతీనగర్కు చెంది న రాడ ప్రార్థన, సాధన గణితంలో సంఖ్యలు, వర్గాలు- వర్గమూలాలు చెప్పడంలో రెండు రికార్డులు సాధించి నట్లు తండ్రి సురేష్ సోమవారం తెలిపారు. ఐదేళ్ల ప్రాయంలోనే ఈ విభాగంలో వీరిద్దరూ ఇంటర్నేషనల్ బుక్ ఆఫ్ రికార్డ్స్, తెలుగు బుక్ ఆఫ్ రికార్డుల్లో స్థానం పొందారని పేర్కొన్నారు. నాలుగేళ్ల వయసులో 118 రసాయన మూలకాలు, 195 దేశాల రాజధానులు చెప్పి మూడు రికార్డులను సాధించా రన్నారు. కవలల తండ్రి సురేష్ ఉపాధ్యాయుడు కాగా తల్లి ప్రమీల పిల్లలకు ఇంటి వద్ద వీరికి శిక్షణ ఇవ్వడంతో అరుదైన రికార్డులను సాధించారు.