వైసీపీ పాలనలో అన్ని వర్గాలకు కష్టాలే..

ABN , First Publish Date - 2023-02-06T23:27:14+05:30 IST

వైసీపీ పాలనలో అన్ని వర్గాల ప్రజల కు కష్టాలు తప్పడం లేదని టీ డీపీ మండలాధ్యక్షుడు రెడ్డెప్ప రెడ్డి పేర్కొన్నారు.

వైసీపీ పాలనలో అన్ని వర్గాలకు కష్టాలే..
రాష్ర్టానికి ఇదేం ఖర్మ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు

తంబళ్లపల్లె, ఫిబ్రవరి 6: వైసీపీ పాలనలో అన్ని వర్గాల ప్రజల కు కష్టాలు తప్పడం లేదని టీ డీపీ మండలాధ్యక్షుడు రెడ్డెప్ప రెడ్డి పేర్కొన్నారు. మాజీ ఎమ్మె ల్యే, తంబళ్లపల్లె టీడీపీ నియో జకవర్గ ఇనచార్జ్‌ శంకర్‌యా దవ్‌ సూచనల మేరకు సోమవా రం టీడీపీ నాయకులు, కార్యకర్త లు కుక్కరాజుపల్లె, కుమ్మరపల్లెల్లో రాష్ర్టానికి ఇదేం ఖర్మ కార్యక్రమం నిర్వహిం చారు. ఈ సందర్భంగా గ్రామాల్లో ప్రజలకు వైసీపీ ప్రభుత్వ వైఫల్యాలను వివరిస్తూ, ప్రజా సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో క్లస్టర్‌, యూనిట్‌ ఇనచార్జ్‌ బీఎంఆర్‌, తెలుగు యువత నాయకులు నరసింహులు, గం గరాజు, టీడీపీ సీనియర్‌ నేతలు శేఖర్‌రెడ్డి, గురునాథ్‌రెడ్డి, క్రిష్ణారెడ్డి, మదనమో హన, రామ్మోహనరెడ్డి, రెడ్డెప్ప, రఘునాథరెడ్డి, వీరాంజినేయులు పాల్గొన్నారు.

Updated Date - 2023-02-06T23:27:16+05:30 IST