చంద్రబాబుతోనే రాష్ర్టానికి పూర్వ వైభవం
ABN , First Publish Date - 2023-02-01T23:41:39+05:30 IST
అప్పుల ఊబిలో కూరు కుపోయిన రాష్ర్టానికి చంద్రబాబు నాయుడు పాలనతోనే పూర్వ వైభవం వస్తుందని తంబళ ్లపల్లె టీడీపీ మండలాధ్యక్షుడు రెడ్డెప్పరెడ్డి తెలి పారు.
తంబళ్లపల్లె, ఫిబ్రవరి 1: అప్పుల ఊబిలో కూరు కుపోయిన రాష్ర్టానికి చంద్రబాబు నాయుడు పాలనతోనే పూర్వ వైభవం వస్తుందని తంబళ ్లపల్లె టీడీపీ మండలాధ్యక్షుడు రెడ్డెప్పరెడ్డి తెలి పారు. మాజీ ఎమ్మెల్యే శంకర్యాదవ్ సూచన ల మేరకు బుధవారం సాయంత్రం బాలిరెడి గారిపల్లె పంచాయతీ హరిజనవాడలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు ఇదేం ఖర్మ రాష్ర్టానికి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు వివరిస్తూ, స మస్యలను అడిగి తెలుసుకున్నారు. గతంలో టీడీపీ హయాంలో చేసిన అభివృద్ధి కార్యక్ర మాలను ప్రజలకు వివరించారు. రానున్న ఎన్ని కల్లో చంద్రబాబును ముఖ్యమంత్రి గానూ, శంక ర్ యాదవ్ను ఎమ్మెల్యేగా ఆదరించాలని ఈ సందర్భంగా కోరారు. కార్యక్రమంలో క్లస్టర్ ఇన చార్జ్ బేరిశీన, వెంకటరెడ్డి, శ్రీనివాసులు, టీడీపీ కార్యకర్తలు పాల్గొన్నారు.