ప్రకృతి వ్యవసాయానికి ప్రోత్సాహం
ABN , First Publish Date - 2023-02-06T23:13:30+05:30 IST
రైతు సంఘా లను ప్రోత్సహించాలని వ్యవసాయ సం చాలకులు ఎం. నాగరాజు పిలుపుని చ్చారు.
బ ద్వేలు, జనవరి 6: రైతు సంఘా లను ప్రోత్సహించాలని వ్యవసాయ సం చాలకులు ఎం. నాగరాజు పిలుపుని చ్చారు. సోమవారం స్థానిక వ్యవసాయ కార్యాలయంలో వ్యవసాయ, ప్రకృతి వ్యవసాయ సిబ్బందితో ఆయన మాటా ్లడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించేం దుకు నిధులు కేటాయించాయన్నారు. సిబ్బంది రైతులతో మమేకమై కషాయాల తయారీ, సహజమిత్ర పురుగులను పెంపొందించడం, తక్కువ పెట్టుబడితో పంటలకు హాని కలిగించే పురుగు లను నివారించి, అధిక లాభాలు చేకూర్చేలా అవగాహన కల్పించాల న్నారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ మండల అధికారులు, సిబ్బంది తదితరరులు పాల్గొన్నారు.