Tirumala సమాచారం

ABN , First Publish Date - 2023-02-06T08:13:11+05:30 IST

తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. నేడు (సోమవారం) శ్రీవారి దర్శనం కోసం భక్తులు 10 కంపార్ట్‌మెంట్లలో వేచి ఉన్నారు

Tirumala సమాచారం

Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. నేడు (సోమవారం) శ్రీవారి దర్శనం కోసం భక్తులు 10 కంపార్ట్‌మెంట్లలో వేచి ఉన్నారు. టోకెన్ లేని భక్తుల సర్వ దర్శనానికి 6 గంటల సమయం పడుతోంది. శ్రీవారిని ఆదివారం 78,340 మంది భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. నిన్న స్వామివారి హుండీ ఆదాయం రూ.4.3 కోట్లు వచ్చినట్టు తిరుమల తిరుపతి దేవస్థానం వెల్లడించింది. నిన్న 27,063 మంది భక్తులు స్వామివారికి తలనీలాలు సమర్పించారు.

Updated Date - 2023-02-06T08:13:13+05:30 IST