తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ

ABN , First Publish Date - 2023-02-02T07:34:07+05:30 IST

తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. నేడు (గురువారం) శ్రీవారి దర్శనం కోసం 7 కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు.

తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ

Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. నేడు (గురువారం) శ్రీవారి దర్శనం కోసం 7 కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. శ్రీవారి దర్శనానికి 8 గంటల సమయం పడుతోంది. బుధవారం శ్రీవారిని 61,368 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ.3.86 కోట్లు వచ్చినట్టు తిరుమల తిరుపతి దేవస్థానం వెల్లడించింది. 25,578 మంది భక్తులు స్వామివారికి తలనీలాలు సమర్పించారు.

Updated Date - 2023-02-02T07:34:10+05:30 IST