శేషవాహనంపై రంగనాథుడి దర్శనం

ABN , First Publish Date - 2023-02-02T00:10:14+05:30 IST

మండలంలోని తొండపాడులో వెలసిన బొలికొండ రంగనా థస్వామి బుధవా రం శ్రీదేవి, భూదేవి సమేతుడై శేషవా హనంపై భక్తులకు దర్శన మిచ్చారు.

 శేషవాహనంపై రంగనాథుడి దర్శనం

గుత్తిరూరల్‌, ఫిబ్రవరి 1: మండలంలోని తొండపాడులో వెలసిన బొలికొండ రంగనా థస్వామి బుధవా రం శ్రీదేవి, భూదేవి సమేతుడై శేషవా హనంపై భక్తులకు దర్శన మిచ్చారు. ఆలయంలో ఉదయం నుంచి స్వామి వారికి వేకువజామున ప్రత్యేక పూజ లు నిర్వహించారు. రాత్రి ఉత్సవ విగ్రహా లను ప్రత్యేక అలంకరించి పల్లకిలో కొలువు దీర్చారు. గ్రామవీధు ల్లో మేళాతాళాల మధ్య ఊరేగించారు. అనంతరం చిన్న రఽథంపై కొలవుదీర్చి భక్తులు జమ్మిచెట్టు వరకు లాగారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈఓ దేవదాసు, అర్చకులు, సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - 2023-02-02T00:10:16+05:30 IST