Chandrababu: వైసీపీని బంగాళాఖాతంలో కలిపేయండి

ABN, First Publish Date - 2022-11-24T18:25:47+05:30 IST

ఏపీకి శనిలా మారిన వైసీపీ (YCP)ని బంగాళాఖాతంలో పడేయాలంటూ మాజీ సీఎం చంద్రబాబు (Chandrababu) పిలుపునిచ్చారు.

ఏపీకి శనిలా మారిన వైసీపీ (YCP)ని బంగాళాఖాతంలో పడేయాలంటూ మాజీ సీఎం చంద్రబాబు (Chandrababu) పిలుపునిచ్చారు. ప్రజల కష్టాలు పట్టించుకొని జగన్‌రెడ్డి.. తన గల్లా పెట్టేను నింపుకునేందుకు ఆలోచిస్తున్నారని విమర్శించారు. నెల్లూరు కోర్టులో ఫైళ్ల మాయం కేసులో మంత్రి కాకాణిని తక్షణమే కేబినెట్ నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. గుంటూరు జిల్లాలోని ''ఇదేం కర్మ అక్వా రైతుల పేరు''తో ఏర్పాటు చేసిన సదస్సులో చంద్రబాబు మాట్లాడారు.

Updated at - 2022-11-24T18:29:30+05:30