Ys Sharmila: రాజ్ భవన్‌లో తమిళిసైతో సోమవారం భేటీ

ABN , First Publish Date - 2022-08-08T04:11:08+05:30 IST

గవర్నర్ తమిళి సైను (Governor Tamili sai) వైఎస్సీర్ టీపీ అధ్యక్షురాలు షర్మిల (Ys Sharmila) కలవనున్నారు. సోమవారం సాయంత్రం 4గంటలకు ....

Ys Sharmila: రాజ్ భవన్‌లో తమిళిసైతో సోమవారం భేటీ

హైదరాబాద్ (Hyderabad): గవర్నర్ తమిళి సైను (Governor Tamili sai) వైఎస్సీర్ టీపీ అధ్యక్షురాలు షర్మిల (Ys Sharmila) కలవనున్నారు. సోమవారం సాయంత్రం 4గంటలకు రాజ్ భవన్ (RajBhavan)‎లో గవర్నర్‌తో ఆమె భేటీకానున్నారు. తెలంగాణ ప్రాజెక్టుల నిర్మాణంలో జరిగిన అవినీతిపై షర్మిల ఫిర్యాదు చేయనున్నారు. గవర్నర్‌ను కలుస్తున్న దృష్ట్యా సోమవారం నుంచి ప్రారంభంకావాల్సిన పాదయాత్రను మంగళవారానికి వాయిదా వేశారు. ఆగస్టు 9న వికారాబాద్ జిల్లా కొడంగల్ (Kodangal) నుంచి పాదయాత్రను షర్మిల ప్రారంభించనున్నారు. 

Updated Date - 2022-08-08T04:11:08+05:30 IST