TS News: ఆసుపత్రి సిబ్బందిపై దాడి
ABN , First Publish Date - 2022-09-10T22:47:56+05:30 IST
Vikarabad: వికారాబాద్లో ఆసుపత్రి సిబ్బందిపై దాడి జరిగింది. గర్భిణి మృతికి వైద్యులే కారణమంటూ ఆసుపత్రి ముందు ఆందోళనకు దిగారు. వికారాబాద్ మండలం మైలార్దేవుపల్లికి చెందిన రమాదేవిని ప్రసవం కోసం వికారాబాద్లోని ఓ ప్రైవేట్ హాస్పిటల్కి తీసుకొచ్చారు. వైద్యులు ఆమెను చేర్చుకుని ఆపరేషన్ చేశారు. అయితే చికిత్స పొందుతూ మృతిచెందింది. దీంతో వైద్యుల నిర్లక్ష్యమే రామాదేవి మృతికి కారణమని మృతురాలి బంధువులు ఆసుపత్రి ముందు ఆందోళనకు దిగారు. సిబ్బందిపై దాడి చే
Vikarabad: వికారాబాద్లో ఆసుపత్రి సిబ్బందిపై దాడి జరిగింది. గర్భిణి మృతికి వైద్యులే కారణమంటూ ఆమె బంధువులు ఆసుపత్రి ముందు ఆందోళనకు దిగారు. వికారాబాద్ మండలం మైలార్దేవుపల్లికి చెందిన రమాదేవిని ప్రసవం కోసం వికారాబాద్లోని ఓ ప్రైవేట్ హాస్పిటల్కి తీసుకొచ్చారు. వైద్యులు ఆమెను చేర్చుకుని ఆపరేషన్ చేశారు. అయితే చికిత్స పొందుతూ మృతిచెందింది. దీంతో వైద్యుల నిర్లక్ష్యమే రామాదేవి మృతికి కారణమని మృతురాలి బంధువులు ఆసుపత్రి ముందు ఆందోళనకు దిగారు. సిబ్బందిపై దాడి చేశారు.