విద్యార్థి ఆత్మహత్య...ల్యాప్టాప్లో ఇంపార్టెంట్ మెసేజ్ ఉంది....!!
ABN , First Publish Date - 2022-08-31T22:00:37+05:30 IST
విద్యార్థి ఆత్మహత్య...ల్యాప్టాప్లో ఇంపార్టెంట్ మెసేజ్ ఉంది....!!
సంగారెడ్డి: ఐఐటీ హైదరాబాద్ క్యాంపస్లో విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఐఐటీ ఈ-బ్లాక్లోని గదిలో విద్యార్థి రాహుల్ ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తన ల్యాప్టాప్లో ఇంపార్టెంట్ మెసేజ్ ఉందని రాహుల్ సూసైడ్ లెటర్ ఉంది. సూసైడ్ లెటర్ ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఎంటెక్ విద్యార్థి రాహుల్ స్వస్థలం నంద్యాల జిల్లాగా గుర్తించారు.