రాష్ట్రంలో డిఫెన్స్ రంగ పెట్టుబడులకు అవకాశాలు: కేటీఆర్
ABN , First Publish Date - 2022-11-28T20:52:00+05:30 IST
CII, SIDM ఆధ్వర్యంలో డిఫెన్స్ కంపెనీల రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో మంత్రి కేటీఆర్ మాట్లాడారు.
ఢిల్లీ: CII, SIDM ఆధ్వర్యంలో డిఫెన్స్ కంపెనీల రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో మంత్రి కేటీఆర్ మాట్లాడారు. డిఫెన్స్ పెట్టుబడులకు రాష్ట్రం అనుకూలమైన ప్రాంతమని మంత్రి అన్నారు. పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రావాలని కంపెనీలను ఆయన కోరారు. రాష్ట్రంలో డిఫెన్స్ రంగ పెట్టుబడులకు అవకాశాలు ఉన్నాయన్నారు. తెలంగాణ ప్రభుత్వ పాలసీలను మంత్రి కేటీఆర్ వివరించారు.