రాష్ట్రంలో డిఫెన్స్ రంగ పెట్టుబడులకు అవకాశాలు: కేటీఆర్

ABN , First Publish Date - 2022-11-28T20:52:00+05:30 IST

CII, SIDM ఆధ్వర్యంలో డిఫెన్స్ కంపెనీల రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో మంత్రి కేటీఆర్ మాట్లాడారు.

రాష్ట్రంలో డిఫెన్స్ రంగ పెట్టుబడులకు అవకాశాలు: కేటీఆర్

ఢిల్లీ: CII, SIDM ఆధ్వర్యంలో డిఫెన్స్ కంపెనీల రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో మంత్రి కేటీఆర్ మాట్లాడారు. డిఫెన్స్ పెట్టుబడులకు రాష్ట్రం అనుకూలమైన ప్రాంతమని మంత్రి అన్నారు. పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రావాలని కంపెనీలను ఆయన కోరారు. రాష్ట్రంలో డిఫెన్స్ రంగ పెట్టుబడులకు అవకాశాలు ఉన్నాయన్నారు. తెలంగాణ ప్రభుత్వ పాలసీలను మంత్రి కేటీఆర్ వివరించారు.

Updated Date - 2022-11-28T20:52:02+05:30 IST