ఏసీబీ అధికారులకు పట్టుబడ్డ సర్వేయర్
ABN , First Publish Date - 2022-12-06T18:44:58+05:30 IST
జిల్లాలోని రెబ్బన తహసీల్దార్ ఆఫీస్లో ఏసీబీ సోదాలు నిర్వహించారు.
కొమురంభీం: జిల్లాలోని రెబ్బన తహసీల్దార్ ఆఫీస్లో ఏసీబీ సోదాలు నిర్వహించారు. తనిఖీల్లో భాగంగా ఏసీబీ అధికారులకు సర్వేయర్ గుణవంతరావు పట్టుపడ్డాడు. రూ.15 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి దొరికిపోయాడు. మరో ఉద్యోగి గణపతిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నారు.