ఇసుక ట్రాక్టర్ల పట్టివేత.. కేసు నమోదు

ABN , First Publish Date - 2022-09-19T05:30:00+05:30 IST

ఇసుక ట్రాక్టర్ల పట్టివేత.. కేసు నమోదు

ఇసుక ట్రాక్టర్ల పట్టివేత.. కేసు నమోదు

దౌల్తాబాద్‌, సెప్టెంబరు 19: అక్రమంగా ఇసుక తరలిస్తున్న 4 ట్రాక్టర్లను పట్టుకున్నట్లు ఎస్సై రమేశ్‌కుమార్‌ తెలిపారు. మండల కేంద్రం మీదుగా ఇసుకను తరలిస్తుండగా సోమవారం పట్టుకున్నారు. నీటూర్‌, దేవరఫస్లాబాద్‌కు చెందిన రెండు, మద్దూర్‌ మండలానికి చెందిన మరో రెండు ట్రాక్టర్లను పట్టుకొని కేసు నమోదు చేసి తహసీల్దార్‌కు అప్పగించినట్లు ఎస్సై తెలిపారు.

Updated Date - 2022-09-19T05:30:00+05:30 IST