ఎంపీడీవో, కార్యదర్శికి నోటీసులు
ABN , First Publish Date - 2022-07-19T05:00:15+05:30 IST
ఎంపీడీవో, కార్యదర్శికి నోటీసులు
మేడ్చల్, జూలై 18 ( ఆంధ్రజ్యోతి ప్రతినిధి): మేడ్చల్ మండలం శ్రీరంగవరంలో హరితహారం, బృహత్ పల్లె ప్రకృతి వనం ఏర్పాటులో నిర్లక్ష్యం వహించినందుకు ఎంపీడీవో, పంచాయతీ కార్యదర్శి, ఇతర సిబ్బందికి నోటీసులను సోమవారం డీఆర్డీఏ పీడీ పద్మజారాణి జారీ చేశారు. ఎంపీడీవో రమాదేవితో పాటు కార్యదర్శికి నోటీసులు జారీ చేశారు.