కాంగ్రె్‌సలో పలువురి చేరిక

ABN , First Publish Date - 2022-11-27T23:57:24+05:30 IST

మేడ్చల్‌ మండలం ఎల్లంపేట గ్రామంలో వివిధ పార్టీల నుంచి పలువురు యువకులు కాంగ్రె్‌సలో చేరారు.

కాంగ్రె్‌సలో పలువురి చేరిక
కాంగ్రె్‌సలో చేరిన యువకులతో హరివర్ధన్‌రెడ్డి

మేడ్చల్‌, నవంబరు 27(ఆంధ్రజ్యోతి ప్రతినిధి) : మేడ్చల్‌ మండలం ఎల్లంపేట గ్రామంలో వివిధ పార్టీల నుంచి పలువురు యువకులు కాంగ్రె్‌సలో చేరారు. ఈమేరకు పీసీసీ సీనియర్‌ అధికార ప్రతినిధి సింగిరెడ్డి హరివర్ధన్‌రెడ్డి యువకులకు పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. కాగా, మాజీ సర్పంచ్‌ నర్సింహా ఆధ్వర్యంలో యువకులు కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా హరివర్ధన్‌రెడ్డి మాట్లాడుతూ పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి నాయకత్వం నచ్చి యువకులు పార్టీలో చేరుతున్నారన్నారు. రమణారెడ్డి, పోచయ్య, శ్రీనివా్‌సగౌడ్‌ పాల్గొన్నారు.

Updated Date - 2022-11-27T23:57:25+05:30 IST