గుండెపోటుతో కానిస్టేబుల్‌ మృతి

ABN , First Publish Date - 2022-12-06T23:48:58+05:30 IST

గుండెపోటుతో ఓ కానిస్టేబుల్‌ మృతి చెందాడు. మండల పరిధిలోని ఐనాపూర్‌కు చెందిన పొట్ట ప్రసాద్‌కుమార్‌(31) హైదరాబాద్‌లోని సీఆర్‌ఎంటీవో హెడ్‌ క్వార్టర్స్‌లో విధులు నిర్వహిస్తున్నాడు.

గుండెపోటుతో కానిస్టేబుల్‌ మృతి

దోమ, డిసెంబరు 6: గుండెపోటుతో ఓ కానిస్టేబుల్‌ మృతి చెందాడు. మండల పరిధిలోని ఐనాపూర్‌కు చెందిన పొట్ట ప్రసాద్‌కుమార్‌(31) హైదరాబాద్‌లోని సీఆర్‌ఎంటీవో హెడ్‌ క్వార్టర్స్‌లో విధులు నిర్వహిస్తున్నాడు. సోమవారం సాయంత్రం విధుల్లో ఉండగా గుండెనొప్పి రావడంతో ఆసుపత్రికి తరలిస్తుండగా మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.

Updated Date - 2022-12-06T23:48:59+05:30 IST