వెల్నెస్ సెంటర్ను మార్చాలి
ABN , First Publish Date - 2022-12-04T23:00:04+05:30 IST
వెల్నెస్ సెంటర్ను మార్చాలని రిటైర్డ్ ఉద్యోగుల ఉపాధ్యాయులు, జర్నలిస్టుల సం ఘాల ప్రతినిధులు అ న్నారు. జిల్లాకేంద్రంలోని మల్లూస్వరాజ్యం మెమోరియల్ ట్రస్ట్ భవన్లో ఏర్పాటు చేసిన వి లేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. వయోవృద్ధులకు ఇబ్బందికరంగా ఉంటుందన్నారు. నాలుగు అంతస్తులు ఎక్కి వైద్యసేవలు, మందులు పొందడం సాధ్యంకాదని తెలిపారు. వెల్నెస్ సెంటర్ను పాత డీఎంహెచ్వో వైద్య కళాశాల పాత భవన్లోకి మార్చాలని విజ్ఞప్తిచేశారు. కార్యక్రమంలో రిటైర్డ్ ఉద్యోగ సంఘ నాయకులు రామ్మోహన్రావు, ఎల్.శ్రీధర్, భాస్కర్, పురుషోత్తం తదితరులు పాల్గొన్నారు.
పెద్దబజార్, డిసెంబరు4: వెల్నెస్ సెంటర్ను మార్చాలని రిటైర్డ్ ఉద్యోగుల ఉపాధ్యాయులు, జర్నలిస్టుల సం ఘాల ప్రతినిధులు అ న్నారు. జిల్లాకేంద్రంలోని మల్లూస్వరాజ్యం మెమోరియల్ ట్రస్ట్ భవన్లో ఏర్పాటు చేసిన వి లేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. వయోవృద్ధులకు ఇబ్బందికరంగా ఉంటుందన్నారు. నాలుగు అంతస్తులు ఎక్కి వైద్యసేవలు, మందులు పొందడం సాధ్యంకాదని తెలిపారు. వెల్నెస్ సెంటర్ను పాత డీఎంహెచ్వో వైద్య కళాశాల పాత భవన్లోకి మార్చాలని విజ్ఞప్తిచేశారు. కార్యక్రమంలో రిటైర్డ్ ఉద్యోగ సంఘ నాయకులు రామ్మోహన్రావు, ఎల్.శ్రీధర్, భాస్కర్, పురుషోత్తం తదితరులు పాల్గొన్నారు.