nizamabad: బైక్‎ను ఢీకొన్న కారు.. ఇద్దరు మృతి

ABN , First Publish Date - 2022-10-03T17:03:57+05:30 IST

మెండోర మండలం బుస్సాపూర్ వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. అదుపు తప్పిన కారు బైక్ ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో

nizamabad: బైక్‎ను ఢీకొన్న కారు.. ఇద్దరు మృతి

Nizamabad: మెండోర మండలం బుస్సాపూర్ వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. అదుపు తప్పిన కారు బైక్ ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతులు కిసాన్ నగర్ కు చెందిన ఈర్ల రాజు, ముప్కాల్ కు చెందిన నర్సయ్యగా పోలీసులు గుర్తించారు.

Updated Date - 2022-10-03T17:03:57+05:30 IST