ఏఈవోల సమస్యలను పరిష్కరించాలి

ABN , First Publish Date - 2022-08-21T05:51:57+05:30 IST

వ్యవసాయ విస్తరణ అధికారులు క్షేత్రస్థాయిలో ఎ దుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని టీఎన్జీవోస్‌ జిల్లా అధ్యక్షుడు శ్రవణ్‌కుమార్‌ అన్నారు.

ఏఈవోల సమస్యలను పరిష్కరించాలి

నల్లగొండటౌన, ఆగస్టు 20: వ్యవసాయ విస్తరణ అధికారులు క్షేత్రస్థాయిలో ఎ దుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని టీఎన్జీవోస్‌ జిల్లా అధ్యక్షుడు శ్రవణ్‌కుమార్‌ అన్నారు. టీఎన్జీవోస్‌ జిల్లా కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన విలేకరు ల సమావేశంలో ఆయన మాట్లాడారు. క్షేత్రస్థాయిలో సర్వే నెంబర్ల వారీగా హద్దులు, ఆయా సర్వే నెంబర్లలోని హద్దులను వెంటనే అందజేయాలని అన్నారు. నూతన ట్యా బ్‌లు అందజేయాలని, వాటికి సాంకేతిక పరిజ్ఞానం అందించాలని కోరారు. సమావేశంలో టీఎన్జీవోస్‌ నాయకులు కిరణ్‌కు మార్‌ మహీద్‌, నాగిళ్ల మురళి, ఏఈవోల సం ఘం జిల్లా మాజీ అధ్యక్షుడు సత్యనారాయణ, జిల్లా అధ్యక్షుడు లక్ష్మీనారాయణ, నా యకులు నర్సింహ, మురళి, యాదగిరి, లింగయ్య, సంతోష్‌ పాల్గొన్నారు. 


Updated Date - 2022-08-21T05:51:57+05:30 IST