నేడు తుర్కపల్లికి ఎమ్మెల్యే ఈటల రాక
ABN , First Publish Date - 2022-05-24T07:43:04+05:30 IST
మండల కేంద్రంలోని జేఎం ఫంక్షన్హాల్లో ఈ నెల 24న బీజేపీ ఆఽధ్వర్యంలో నిర్వహించే సమావేశానికి హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్, మాజీ ఎమ్మెల్యే భిక్షమయ్యగౌడ్ ముఖ్య అతిథులుగా హాజరవు తున్నట్లు బీజేపీ మండల అధ్యక్షుడు కొక్కొండ లక్ష్మీనారాయణ తెలిపారు.
తుర్కపల్లి, మే 23: మండల కేంద్రంలోని జేఎం ఫంక్షన్హాల్లో ఈ నెల 24న బీజేపీ ఆఽధ్వర్యంలో నిర్వహించే సమావేశానికి హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్, మాజీ ఎమ్మెల్యే భిక్షమయ్యగౌడ్ ముఖ్య అతిథులుగా హాజరవు తున్నట్లు బీజేపీ మండల అధ్యక్షుడు కొక్కొండ లక్ష్మీనారాయణ తెలిపారు. ఈ సమావేశంలో మండలంలోని వివిధ గ్రామాల నుంచి ఆయా పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు బీజేపీలో చేరుతున్న సందర్భంగా ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు.