సమైక్యతా వజ్రోత్సవాలు
ABN , First Publish Date - 2022-09-18T05:25:30+05:30 IST
రాష్ట్ర ప్రభుత్వ చేపట్టిన జాతీయ సమైక్యతా వజ్రోత్సవాలను శనివారం సంగారెడ్డి, మెదక్ జిల్లాల్లో ఘనంగా నిర్వహించారు. ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, అధికారులు, టీఆర్ఎస్ నాయకులు ఉత్సవాల్లో పాల్గొన్నారు. ఆయా కార్యాలయాల వద్ద జాతీయ జెండాను ఎగురవేశారు.
రాష్ట్ర ప్రభుత్వ చేపట్టిన జాతీయ సమైక్యతా వజ్రోత్సవాలను శనివారం సంగారెడ్డి, మెదక్ జిల్లాల్లో ఘనంగా నిర్వహించారు. ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, అధికారులు, టీఆర్ఎస్ నాయకులు ఉత్సవాల్లో పాల్గొన్నారు. ఆయా కార్యాలయాల వద్ద జాతీయ జెండాను ఎగురవేశారు.
- ఆంధ్రజ్యోతి న్యూస్ నెట్వర్క్