డిజిటల్ సంతకం కోసం వివరాల నమోదు
ABN , First Publish Date - 2022-07-08T05:11:57+05:30 IST
15వ ఆర్థిక సంఘం నిధుల వినియోగంపై సీఈవో జ్యోతి మేకర్గా, జిల్లా పరిషత్ చైర్పర్సన్ స్వర్ణా సుధాకర్ రెడ్డిలకు ప్రభుత్వం చెక్ పవర్ను కల్పించింది.
మహబూబ్నగర్ టౌన్, జూలై 7 : 15వ ఆర్థిక సంఘం నిధుల వినియోగంపై సీఈవో జ్యోతి మేకర్గా, జిల్లా పరిషత్ చైర్పర్సన్ స్వర్ణా సుధాకర్ రెడ్డిలకు ప్రభుత్వం చెక్ పవర్ను కల్పించింది. ఈ మేరకు గురువారం జిల్లా పరిషత్ కార్యాల యంలో జడ్పీ చైర్పర్సన్ చాంబర్లో డిజిటల్ సంతకం చే సేందుకుగాను వారిరువురు ఆన్లైన్లో వివరాలు నమోదు చేశారు. కార్యక్రమంలో డీపీవో వెంకటేశ్వర్లు, కార్యాలయం సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.