రాములవారి కల్యాణానికి కిషన్రెడ్డి, కోదండరాం
ABN , First Publish Date - 2022-04-10T07:25:28+05:30 IST
కేంద్ర మంత్రి కిషన్రెడ్డి స్వగ్రామం.. రంగారెడ్డి జిల్లా
కేంద్ర మంత్రి కిషన్రెడ్డి స్వగ్రామం.. రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం తిమ్మాపూర్లో జరిగే సీతారాముల కల్యాణోత్సవానికి టీజేఎస్ అధినేత కోదండరాం హాజరుకానున్నారు. కిషన్రెడ్డి ఆహ్వానం మేరకు ఆయన ఈ ఉత్సవంలో పాల్గొననుండడం రాజకీయంగా ఆసక్తికరంగా మారింది. అక్కడే కోదండరాం.. కేంద్ర మంత్రి కిషన్రెడ్డికి పలు అంశాలపైన వినతిపత్రాలనూ సమర్పించనున్నారు.