TS News: ఆపరేషన్ ఆకర్ష్ను వేగవంతం చేయండి: సునీల్ బన్సల్
ABN , First Publish Date - 2022-10-02T20:33:23+05:30 IST
హైదరాబాద్: బీజేపీ కోర్ కమిటీ సమావేశం ముగిసింది. పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి సునీల్ బన్సల్ సమావేశంలో పాల్గొన్నారు. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానం ఎన్నికపై సమావేశంలో చర్చించారు. ఆపరేషన్ ఆకర్ష్ను వేగవంతం చేయడంతో పాటు టీఆర్ఎస్ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని బన్సల్ సూచించారు. కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజలకు అర్థమయ్యేలా వివరించాలని కూడా ఆదేశించారు.
హైదరాబాద్: బీజేపీ కోర్ కమిటీ సమావేశం ముగిసింది. పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి సునీల్ బన్సల్ సమావేశంలో పాల్గొన్నారు. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానం ఎన్నికపై సమావేశంలో చర్చించారు. ఆపరేషన్ ఆకర్ష్ను వేగవంతం చేయడంతో పాటు టీఆర్ఎస్ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని బన్సల్ సూచించారు. కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజలకు అర్థమయ్యేలా వివరించాలని కూడా ఆదేశించారు.