ఆస్పత్రి నుంచి షర్మిల డిశ్చార్జి

ABN , First Publish Date - 2022-12-13T03:39:39+05:30 IST

అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వైఎ్‌సఆర్‌టీపీ అధినేత్రి వైఎస్‌ షర్మిల సోమవారం మఽధ్యాహ్నం డిశ్చార్జి అయ్యారు.

ఆస్పత్రి నుంచి షర్మిల డిశ్చార్జి

హైదరాబాద్‌ సిటీ, డిసెంబరు 12 (ఆంధ్రజ్యోతి): అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వైఎ్‌సఆర్‌టీపీ అధినేత్రి వైఎస్‌ షర్మిల సోమవారం మఽధ్యాహ్నం డిశ్చార్జి అయ్యారు. ఆమెను రెండు, మూడు వారాల పాటు విశ్రాంతి తీసుకోవాల్సిందిగా వైద్యులు సూచించారు. అంతకు ముందు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న షర్మిలను బీజేపీ నేత మర్రి శశిధర్‌రెడ్డి పరామర్శించారు. ఆమె త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.

Updated Date - 2022-12-13T03:39:40+05:30 IST