TS News: ల్యాండ్‌ స్కేప్ పార్క్‌ను ప్రారంభించిన మంత్రి కేటీఆర్

ABN , First Publish Date - 2022-10-12T00:42:12+05:30 IST

Hyderabad: ఉస్మాన్‌సాగర్ దగ్గర ల్యాండ్‌ స్కేప్ పార్క్‌ను మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. 5.5 ఎకరాల్లో రూ.35.60 కోట్లతో పార్క్‌ను హచ్‌ఎండీఏ నిర్మించింది. పార్క్‌లో ఫ్లవర్ టెర్రాస్, పిక్నిక్ స్పాట్స్, కిడ్స్‌ ప్లే ఏరియా ఉన్నాయి. 1200 కెపాజిటీతో ఓపెన్ ఎయిర్ థియేటర్, ఫుడ్‌ కోర్టులు ఏర్పాటు చేశారు. హిమాయత్‌సాగర్ దగ్గర ఎకో పార్క్‌కు మంత్రి కేటీఆర్ భూమిపూజ చేశారు. కొత్వాల్ గూడ దగ్గర 85 ఎకరాల్లో రూ.75 కోట్లతో ఎకో పార్క్ ఏర్పాటు చేయనున్నారు.

TS News: ల్యాండ్‌ స్కేప్ పార్క్‌ను ప్రారంభించిన మంత్రి కేటీఆర్

Hyderabad: ఉస్మాన్‌సాగర్ దగ్గర ల్యాండ్‌ స్కేప్ పార్క్‌ను మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. 5.5 ఎకరాల్లో రూ.35.60 కోట్లతో పార్క్‌ను హచ్‌ఎండీఏ నిర్మించింది. పార్క్‌లో ఫ్లవర్ టెర్రాస్, పిక్నిక్ స్పాట్స్, కిడ్స్‌ ప్లే ఏరియా ఉన్నాయి. 1200 కెపాజిటీతో ఓపెన్ ఎయిర్ థియేటర్, ఫుడ్‌ కోర్టులు ఏర్పాటు చేశారు. హిమాయత్‌సాగర్ దగ్గర ఎకో పార్క్‌కు మంత్రి కేటీఆర్ భూమిపూజ చేశారు. కొత్వాల్ గూడ దగ్గర 85 ఎకరాల్లో రూ.75 కోట్లతో ఎకో పార్క్ ఏర్పాటు చేయనున్నారు. 

Updated Date - 2022-10-12T00:42:12+05:30 IST