KCRపై ధర్మపురి అర్వింద్ ఫైర్

ABN , First Publish Date - 2022-07-13T20:37:13+05:30 IST

సీఎం కేసీఆర్‌ (CM KCR)పై ఎంపీ ధర్మపురి అర్వింద్ (Dharmapuri Arvind) ఫైర్ అయ్యారు. బుధవారం ఆయన మీడియాతో హిందువులను

KCRపై ధర్మపురి అర్వింద్ ఫైర్

హైదరాబాద్: సీఎం కేసీఆర్‌ (CM KCR)పై ఎంపీ ధర్మపురి అర్వింద్ (Dharmapuri Arvind) ఫైర్ అయ్యారు. బుధవారం ఆయన మీడియాతో హిందువులను కేసీఆర్ చులకనగా చూస్తున్నారని ధ్వజమెత్తారు. ఇతర మతాలపై వ్యాఖ్యలు చేసే దమ్ము కేసీఆర్‌కు ఉందా? అని ప్రశ్నించారు. ఉద్యోగులకు జీతాలివ్వలేని సీఎంగా కేసీఆర్ మిగిలిపోయారని ఎద్దేవాచేశారు. సొల్లు కబుర్లు ఆపి వర్షాలపై కేసీఆర్ సమీక్షలు చేయాలన్నారు. ఎస్సీ, ఎస్టీల అభివృద్ధిపై కేసీఆర్‌కు చిత్తశుద్ధి లేదని ధర్మపురి అర్వింద్ దుయ్యబట్టారు.

Updated Date - 2022-07-13T20:37:13+05:30 IST