TS news: శంషాబాద్ ఎయిర్‌పోర్టులో 435 గ్రాముల బంగారం పట్టివేత

ABN , First Publish Date - 2022-10-01T15:37:59+05:30 IST

శంషాబాద్ విమానాశ్రయంలో మరోసారి బంగార పట్టుబడింది.

TS news: శంషాబాద్ ఎయిర్‌పోర్టులో 435 గ్రాముల బంగారం పట్టివేత

హైదరాబాద్: శంషాబాద్ విమానాశ్రయం (Shamshabad airport)లో మరోసారి బంగారం (Gold) పట్టుబడింది. విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు తనిఖీలు చేపట్టగా... ప్రయాణికురాలు షేక్ రహానా నుంచి బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. పేస్ట్ రూపంలో తరలిస్తున్న 435 గ్రాములు బంగారాన్ని కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారు. అలాగే మరో ముగ్గురు మహిళల నుంచి కూడా బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. మహిళలను అదుపులోకి తీసుకున్న అధికారులు వారిని విచారిస్తున్నారు. 

Updated Date - 2022-10-01T15:37:59+05:30 IST