పీఎఫ్ఐపై నిషేధం ప్రజాస్వామ్య విరుద్ధం
ABN , First Publish Date - 2022-10-03T09:47:18+05:30 IST
పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా(పీఎ్ఫఐ), దానికి అనుబంధంగా ఉన్న ఎనిమిదిసంస్థలపై నిషేధాన్ని సీపీఐ(మావోయిస్ట్) కేంద్ర కమిటీ ఖండించిం ది.
సీపీఐ(మావోయిస్టు) కేంద్ర కమిటీ
పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా(పీఎ్ఫఐ), దానికి అనుబంధంగా ఉన్న ఎనిమిదిసంస్థలపై నిషేధాన్ని సీపీఐ(మావోయిస్ట్) కేంద్ర కమిటీ ఖండించిం ది. కేంద్ర ప్రభుత్వం చర్య క్రూరమైనదని, ప్రజాస్వామ్య విరుద్ధమైనదని ఆరోపించింది. ఈ మేరకు కేంద్ర కమిటీ అధికార ప్రతినిధి అభయ్ ప్రకటన విడుదల చేశారు. 2024 లోక్సభ ఎన్నికల్లో లబ్ధి కోసమే బీజేపీ పీఎ్ఫఐపై నిషేధం విధించిందని, బీజేపీ తీరును ప్రజా సంఘాలు ఎండగట్టాలని కోరారు.