Basara జ్ఞాన సరస్వతి ఆలయంలో భక్తుల రద్దీ
ABN , First Publish Date - 2022-02-05T12:56:43+05:30 IST
వసంత పంచమి సందర్భంగా తెలంగాణలోని ప్రముఖ దేవాలయమైన బాసర జ్ఞాన సరస్వతి ఆలయంలో భక్తుల రద్దీ పెరిగింది. తెల్లవారుజామునుంచే
నిర్మల్: వసంత పంచమి సందర్భంగా తెలంగాణలోని ప్రముఖ దేవాలయమైన బాసర జ్ఞాన సరస్వతి ఆలయంలో భక్తుల రద్దీ పెరిగింది. తెల్లవారుజామునుంచే అమ్మవారి దర్శనం కోసం క్యూలైన్లలో భక్తులు బారులు దీరారు. తల్లిదండ్రులు తమ పిల్లలతో కలిసి వచ్చి అమ్మవారి సన్నిధిలో భారీగా అక్షరభ్యాసం పూజలు నిర్వహిస్తున్నారు.