టైటాన్స్‌..ఓటమి నెం.20

ABN , First Publish Date - 2022-12-09T00:45:15+05:30 IST

పీకేఎల్‌లో తెలుగు టైటాన్స్‌ పరాజయాలు కొనసాగుతున్నాయి. గురువారం జరిగిన మ్యాచ్‌లో ఆ జట్టు 33-50తో

టైటాన్స్‌..ఓటమి నెం.20

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి క్రీడా ప్రతినిధి): పీకేఎల్‌లో తెలుగు టైటాన్స్‌ పరాజయాలు కొనసాగుతున్నాయి. గురువారం జరిగిన మ్యాచ్‌లో ఆ జట్టు 33-50తో హరియాణా స్టీలర్స్‌ చేతిలో ఓడింది. ఈ సీజన్‌లో టైటాన్స్‌కిది 20వ ఓటమి కావడం గమనార్హం. ఇక బెంగాల్‌ వారియర్స్‌-దబాంగ్‌ ఢిల్లీ నడుమ జరిగిన మరో పోరు 46-46తో టై అయింది. అయితే ఢిల్లీ జట్టు ప్లేఆ్‌ఫకు చేరింది.

Updated Date - 2022-12-09T00:45:16+05:30 IST