హైదరాబాద్‌, విశాఖపట్నంలో వన్డేలు

ABN , First Publish Date - 2022-12-09T00:44:29+05:30 IST

భారత క్రికెట్‌ జట్టు కొత్త సంవత్సరాన్ని బిజీ షెడ్యూల్‌తో ఆరంభించనుంది. జనవరి 3 నుంచి మార్చి 22 వరకు శ్రీలంక, న్యూజిలాండ్‌, ఆస్ట్రేలియాలతో ఏకధాటిగా వన్డే, టీ20,

హైదరాబాద్‌, విశాఖపట్నంలో వన్డేలు

శ్రీలంక, కివీస్‌, ఆసీస్‌తో సిరీస్‌లు

స్వదేశంలో టీమిండియా బిజీ బిజీ

న్యూఢిల్లీ: భారత క్రికెట్‌ జట్టు కొత్త సంవత్సరాన్ని బిజీ షెడ్యూల్‌తో ఆరంభించనుంది. జనవరి 3 నుంచి మార్చి 22 వరకు శ్రీలంక, న్యూజిలాండ్‌, ఆస్ట్రేలియాలతో ఏకధాటిగా వన్డే, టీ20, టెస్టు సిరీ్‌సలను ఆడబోతోంది. ఇక కివీ్‌సతో జరిగే తొలి వన్డే (జనవరి 18న)కు హైదరాబాద్‌ ఆతిథ్యం ఇవ్వనుండడం విశేషం. అలాగే ఆసీ్‌సతో జరిగే రెండో వన్డే (మార్చి 19)కు విశాఖపట్నం వేదిక కాబోతోంది. మరోవైపు మిషన్‌ 2024 టీ20 ప్రపంచక్‌పను దృష్టిలో ఉంచుకుని రోహిత్‌, విరాట్‌లను పక్కకు తప్పించడంతోపాటు.. జట్టు పగ్గాలను హార్దిక్‌ పాండ్యాకు అప్పజెప్పే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి.

Updated Date - 2022-12-09T00:44:30+05:30 IST