New Zealand-Team India ODI: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న న్యూజిలాండ్
ABN , First Publish Date - 2022-11-25T06:57:02+05:30 IST
న్యూజిలాండ్-టీమిండియా(New Zealand-Team India) మధ్య మూడు వన్డేల సిరీస్(Three ODI series) జరగనుంది. ఈ
ఆక్లాండ్: న్యూజిలాండ్-టీమిండియా(New Zealand-Team India) మధ్య మూడు వన్డేల సిరీస్(Three ODI series) జరగనుంది. ఈ మూడు వన్డేల సిరీస్కు శిఖర్ ధావన్ సారథిగా(Shikhar Dhawan) వ్యవహరించనున్నాడు. కాగా,నేడు తొలి వన్డేలో టాస్ గెలిచిన న్యూజిలాండ్ జట్టు ఫీల్డింగ్ ఎంచుకుంది. అంతకుముందు జరిగిన టీ20 సిరీస్లో(T20 series) భారత్ 1-0 తేడాతో సిరీస్ కైవసం చేసుకున్న విషయం తెలిసిందే.
జట్ల వివరాలు
భారత్: శిఖర్ ధావన్ (కెప్టెన్), శుభ్మన్ గిల్, సూర్యకుమార్ యాదవ్, శ్రేయస్ అయ్యర్, రిషభ్ పంత్ (వికెట్ కీపర్), సంజూ శాంసన్, వాషింగ్టన్ సుందర్, శార్దూల్ ఠాకూర్, ఉమ్రాన్ మాలిక్, అర్ష్దీప్ సింగ్, చాహల్
న్యూజిలాండ్: ఫిన్ అలెన్, డేవన్ కాన్వే, కేన్ విలియమ్సన్ (కెప్టెన్), డారిల్ మిచెల్, టామ్ లాథమ్ (వికెట్ కీపర్), గ్లెన్ ఫిలిప్స్, మిచెల్ శాంటర్న్, ఆడమ్ మిల్నే, టిమ్ సౌథీ. ఫెర్గూసన్, మ్యాట్ హెన్రీ