భారత గోధుమలకు పెరిగిన డిమాండ్‌

ABN , First Publish Date - 2022-03-23T06:25:25+05:30 IST

రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధం కారణంగా ప్రపంచమంతటా నిత్యావసర వస్తువుల ధరలు పెరిగాయి. ఇదే క్రమంలో గోధుమల కు, వాటి....

భారత గోధుమలకు పెరిగిన డిమాండ్‌

న్యూఢిల్లీ, మార్చి 22: రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధం కారణంగా ప్రపంచమంతటా నిత్యావసర వస్తువుల ధరలు పెరిగాయి. ఇదే క్రమంలో గోధుమల కు, వాటి ఉత్పత్తులకూ డిమాండ్‌ పెరిగింది. అయితే.. ప్రపంచంలోనే అత్య ధికంగా గోధుమల్ని ఉత్పత్తి చేసే దేశాల్లో మూడో స్థానంలో రష్యా నుంచి ఎగుమతులు నిలిచిపోవడం, ఆ జాబితాలో రెండో స్థానంలో ఉన్న భారత్‌కు సువర్ణావకాశాన్ని కల్పించింది. గత ఐదేళ్లుగా రికార్డు స్థాయిలో గోధుమ పంట పండటంతో భారత గిడ్డంగులు గోధుమలతో కళకళలాడుతున్నాయి. 

Updated Date - 2022-03-23T06:25:25+05:30 IST