ఐఎ్ఫఏ మాత్రలతో రక్తహీనతకు చెక్
ABN , First Publish Date - 2022-04-24T08:06:45+05:30 IST
మనదేశ మహిళల్లో నేటికీ రక్తహీనత(ఎనీమియా) సమస్య ఎక్కువగా ఉంది. ఐరన్-ఫోలిక్ యాసిడ్(ఐఎ్ఫఏ) మాత్రలతో దీన్ని అధిగమించవచ్చని హైదరాబాద్లోని జాతీయ పౌష్టికాహార సంస్థ(ఎన్ఐఎన్) తాజా అధ్యయనంలో వెల్లడైంది.
న్యూఢిల్లీ, ఏప్రిల్ 23: మనదేశ మహిళల్లో నేటికీ రక్తహీనత(ఎనీమియా) సమస్య ఎక్కువగా ఉంది. ఐరన్-ఫోలిక్ యాసిడ్(ఐఎ్ఫఏ) మాత్రలతో దీన్ని అధిగమించవచ్చని హైదరాబాద్లోని జాతీయ పౌష్టికాహార సంస్థ(ఎన్ఐఎన్) తాజా అధ్యయనంలో వెల్లడైంది. ‘ఎనీమియా ముక్త్ భారత్ కార్యక్ర మం’ ద్వారా 470 మంది 17-21 ఏళ్లలోపు మహిళలకు ఐరన్-ఫోలిక్ యాసిడ్ మాత్రలు అందించారు. 90 రోజుల తర్వాత వారి రక్తంలో హిమోగ్లోబిన్ శాతం పెరిగిందని, ఎనీమియా 40ు తగ్గిందని గుర్తించారు.