అంతా మోసపూరితం!

ABN , First Publish Date - 2022-10-01T07:26:26+05:30 IST

రాష్ట్ర విభజనలో, ఆ తర్వాత హామీల అమలులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తీవ్రంగా నష్టపోయింది. ఇప్పుడు ఇక్కడి నేతల స్వార్ధ రాజకీయాలు, బలహీనతలతో రాష్ట్రం సర్వనాశనం అవుతోంది.

అంతా మోసపూరితం!

రాష్ట్ర విభజనలో, ఆ తర్వాత హామీల అమలులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తీవ్రంగా నష్టపోయింది. ఇప్పుడు ఇక్కడి నేతల స్వార్ధ రాజకీయాలు, బలహీనతలతో రాష్ట్రం సర్వనాశనం అవుతోంది. రాజధాని లేదు, ప్రత్యేక హోదా లేదు. రైల్వే జోన్ లేదు. వెనుకబడిన రాయలసీమ, ఉత్తరాంధ్ర అభివృద్ధికి నిధులు లేవు! మెడలు వంచి హామీలు సాధిస్తాం అని ప్రగల్భాలు పలికిన నేతలు ప్రజలను పూర్తిగా వంచించి కేంద్రం వద్ద సాగిల పడుతున్నారు. ప్రజలు ఇప్పటికైనా తమ పొరపాటును గుర్తించి సమర్ధులకు అధికారం ఇవ్వాలి.

– కంభంపాటి కోటేశ్వర రావు

Updated Date - 2022-10-01T07:26:26+05:30 IST