శునకానికి దాహమేసి..
ABN , First Publish Date - 2022-02-19T06:17:55+05:30 IST
మూగజీవికి దాహం వేసింది.
మూగజీవికి దాహం వేసింది. ఎక్కడా మంచినీరు కనిపించక పోవడంతో ఒక డబ్బాలో నీరు చూసింది. దీంతో ఆ డబ్బాలో తల పెట్టి తాగబోతే దాని తల కాస్తా అందులో ఇరుక్కుపోయింది. ఈ ఘటన తాడేపల్లిగూడెం మండలం ఇటుకులగుంటలో చోటుచేసుకుంది. దాని అవస్థలు గమనించిన స్థానికులు ఆ డబ్బాను తొలగించారు.
–తాడేపల్లిగూడెం రూరల్