AP News: సమావేశానికి మేం రాం : ఏపీ జేఏసీ ఉద్యోగ సంఘాల నేతలు

ABN , First Publish Date - 2022-12-06T16:14:29+05:30 IST

Amaravathi: సీపీఎస్ విధానాన్ని అమలు చేయాలని ఏపీలోని ఉద్యోగ సంఘాల జేఏసీ నాయకులు చాలా ఏళ్లుగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో

AP News: సమావేశానికి మేం రాం :  ఏపీ జేఏసీ ఉద్యోగ సంఘాల నేతలు

Amaravathi: సీపీఎస్ విధానాన్ని అమలు చేయాలని ఏపీలోని ఉద్యోగ సంఘాల జేఏసీ నాయకులు చాలా ఏళ్లుగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం మరోసారి ఉద్యోగ సంఘాల నాయకులతో సమావేశం నిర్వహించాలని నిర్ణయించింది. ఈ నెల 6వ తేదీన సచివాలయం వేదికగా రెండో బ్లాక్‌లోని ఆర్థిక శాఖ కాన్ఫురెన్స్ హల్‌లో జరిగే సమావేశానికి రావాలని ఆహ్వానం పలికింది. అయితే ఈ సమావేశానికి హాజరు అయ్యేది లేదని జేఏసీ నాయకులు స్పష్టం చేశారు. సమావేశాలు పెట్టి ప్రభుత్వం కాలయాపన చేస్తోందని గుర్తించిన ఉద్యోగ సంఘాలు.. సమావేశానికి వచ్చేది లేదని తేల్చి చెప్పాయి.

Updated Date - 2022-12-06T16:14:31+05:30 IST