మహా సభలను విజయవంతం చేయాలి
ABN , First Publish Date - 2022-12-06T23:54:21+05:30 IST
ఆశా కార్యకర్తల సమస్యలను పరిష్కరించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఆ సంఘం నాయకులు డిమాండ్ చేశారు.
ఆశా కార్యకర్తల సమస్యలను పరిష్కరించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఆ సంఘం నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు ఏపీ ఆశా కార్యకర్తల నాలుగో రాష్ట్ర మహా సభల పోస్టర్ను జిల్లా వ్యాప్తంగా మంగళవారం ఆవిష్కరించారు. ఈనెల 12 నుంచి జిల్లా కేంద్రంలో జరుగనున్న మహా సభలను విజయవంతం చేయాలని కోరారు.
(ఆంధ్రజ్యోతి బృందం)